ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు (Youth cuts his tongue) చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
వైరస్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంది చైనాలో అనూహ్యంగా కరోనా మహమ్మారి తిరగబెట్టింది. అక్కడ మరణాలు చాలా వేగంగా నమోదవుతున్నాయి. China Coronavirus updates
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు (Andhra radesh CoronaVirus Deaths) నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది.
దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో తెలంగాణ నుంచి 8 జిల్లాలను (Telangana hotspots Red Zones) ఆ జాబితాలో పొందుపరిచారు.
దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలు (Hotspots Red Zone Districts in AP)గా ప్రకటించింది. 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా AP Coronavirus Positive Cases మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం 24 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 400 దాటిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో తాజాగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 432కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్లో ఈ వివరాలు వెల్లడించింది.
కరోనా కేసులను ఎంత డీల్ చేస్తున్నా పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో మరో ట్విస్ట్ Deoband Dargah వెలుగుచూసింది. ఢిల్లీ మర్కజ్తో పాటు మరో దర్గాకు వెళ్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడం తెలంగాణలో హల్చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.