Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగా రామ నామం మారుమోగిపోతుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారమయ్యే ఈ వేళలో రామ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు ఓ పేరును. ఇంతకీ ఎవరు అతను ? అయోధ్య రామ మందిర నిర్మాణం వెనక ఆయన పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
Ayodhya Rammandir: మరో నాలుగు రోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అయోధ్యకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు, అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అలాంటి అంశం ఒకటి మీ కోసం..
Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
Ayodhya Route: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపిస్తోంది. దేశం నలుమూలల్నించి భక్తజనం అయోధ్య చేరుకోనున్నారు. మీరు కూడా అయోధ్య రాముని సందర్శించుకోవాలనుకుంటున్నారా..అయోధ్య ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.
Ayodhya Flight Fare: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. దేశ, విదేశాల్నించి భక్తజనం తరలి రానుండటంతో అయోధ్యకు అన్ని రకాలుగా డిమాండ్ పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విమానయానం ప్రియమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Prasadam: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. అయోద్య నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ సందర్బంగా అయోధ్య రామాలయంలో ప్రసాదం ఎలా ఉంటుందనేది ఆసక్తి కల్గిస్తోంది.
Ayodhya Tour: అయోధ్య రామమందిరం ప్రారంభం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. అయోధ్యలో రామమందిరంతో పాటు నూతన రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
Ayodhya Rammandir: ఇప్పుడు దేశంలో అయోధ్య రామాలయం చర్చ పెరుగుతోంది. త్వరలో ప్రారంభం కానున్న రామమందిరం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం తరపున, ట్రస్ట్ తరపున ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
Ayodhya Rammandir: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు, భక్తులు తరలిరానుండటంతో అయోధ్య నగరికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Deepotsav 2023: దీపావళికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారీగా దీపోత్సవం నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. వందలు కాదు వేలు కాదు..ఏకంగా 24 లక్షల దీపాలు అయోధ్య నగరిని వెలుగులతో ముంచెత్తనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Deepotsav : శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయోధ్య వేదికగా దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi in Ayodhya: సరయూ నదీ తీరం దీపోత్సవానికి సిద్ధమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.