28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
హిందూవుల ఆరాధ్య దైవం రాముని ( Sriram ) పై నేపాల్ ( Nepal ) మరోసారి వివాదం రేపింది. శ్రీరాముడి జన్మస్థలం ( Birth place of Rama ) విషయంలో నెల రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్నే మరోసారి చేశారు. రాముడు పుట్టింది నేపాల్ లోని అయోధ్యపురిలోనని..అయోధ్యలో కాదని అంటున్నారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఈ బామ్మ పేరు ఊర్మిళ చతుర్వేది ( Urmila Chaturvedi ). వయసు 82 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఆమె స్వస్థలం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ( Ram temple ) కోసం గత 28 ఏళ్లుగా ఆహారం మానేసి మరీ ఎదురుచూస్తున్నారు.
అయోధ్యలో ( Ayodhya ) శ్రీ రామ జన్మభూమిపై ( Sri Rama Janmabhoomi) శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ( Ram Mandir ) ప్రధాని మోదీ భూమి పూజ ( PM Modi in Ayiodhya ) చేయడానికి ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ట్వీట్ చేసింది.
శ్రీ రామ రాజ్యం ( Shri Rama Rajya ) గురించి వాల్మికి రామాయణంలోని ( Valmiki Ramayana) యుద్ధకాండలో ప్రత్యేక వర్ణణ ఉంది. అయోధ్య నగరం ( Ayodhya ) కేంద్రంగా సాగిన రామరాజ్యంలో ప్రజలు ఎలా జీవించేవారో వాల్మికి చక్కగా వర్ణించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం ( Shri Ram Pattabhishekam ) తరువాత రామరాజ్యం ఎలా ఉండేదో వివరించాడు...
ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు.
నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయం శంకుస్థాపన జరగనుంది. ప్రధాని దాదాపు 3 గంటలపాటు అయోధ్య నగరం (PM Modi Schedule in Ayodhya)లో పలు కార్యక్రమాలో పాల్గొననున్నారు.
రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అనగానే గుర్తొచ్చే పేరు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. ఆగస్టు 5 రామాలయ శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి..అద్వానీకున్న సంబంధమేంటి ?
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం రోజు అయోధ్యలో రాముని గుడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. శ్రీరాముని గుడిని ఎలా నిర్మించనున్నారో తెలిపింది.
అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) శంకుస్తాపన చేయనున్నారు. మరో మూడు రోజుల్లో జరిగే ఈ వేడుక కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం భూమి పూజ ( Ram temple bhoomi puja) వేడుకకు దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారీ ( Laddoos making) జరుగుతోంది.
CoronaVirus At Ram Temple in Ayodhya | రామాలయ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే అయోధ్యలో కరోనా వైరస్ కలవరం రేపుతోంది. ఓ పూజారితో పాటు మరో 14 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.