Padi Kaushik reddy vs Sanjay: పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందరి ముందే దాడికి సైతం యత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
Hyderabad: గతేడాది వేల సంఖ్యలో పాముల్ని హైదరాబాద్ లో బంధించినట్లు కూడా పలు సర్వేలు బైటపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Bihar News: మహిళల్ని గర్బవతుల్ని చేస్తే భారీగా డబ్బులు సంపాదించ వచ్చని ప్రకటన చూసి చాలా మంది యువత టెంప్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రకటన వెనకాల భారీ మోసం బైటపడింది. దీంతో ప్రస్తుతం చాలా మంది లబో దిబొ మంటున్నారు.
Samantha ruth prabhu: సమంత కొన్నిరోజులుగా విపరీతమైన బాడీపెయిన్ లతో చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు మాత్రం చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Pushpa 2 stampede case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. ఇక మీదట ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్ కు వెళ్లి సంతకం పెట్టాలనే నిబంధన నుంచి మినహియింపును ఇస్తు ఆదేశాలు జారీ చేసింది.
Girl dies of heart attack: బాలిక స్కూల్ కు వెళ్లి అక్కడ ఒక చైర్ లో కూర్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Prabhas Marriage: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ప్రభాస్ పెళ్లి ఎపుడు చేసుకుంటాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. 46 యేళ్ల వయసు వస్తోన్న ఇప్పటికీ సింగిల్ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా 2025లో ఎట్టి పరిస్థితుల్లో డార్లింగ్ పెళ్లి చేసేయాలని ఇంట్లో వాళ్లు ఫిక్స్ అయినట్టు సమాచారం.
Mutual Funds: ఒకప్పుడు చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే నిర్లక్ష్యంగా చూసేవారు. ఇప్పుడే తొందర ఏముంది అంటూ పెట్టుబడిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోజులు మారాయి. చాలామంది యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగంలో చేరగానే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు. మీరు రోజుకు 270 రూపాయలు పొదుపు చేస్తే 8కోట్లు మీ చేతికి వస్తాయి. ఎలాగో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం ధర 84 వేల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పసిడిప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భారీగా పెరుగుతుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.
Post Office Scheme: మీరు పెట్టే ఇన్వెస్ట్ ఎంతైనా సరే.. దానిపై 3 రెట్ల రిటర్న్స్ వస్తాయంటే మీకు సంతోషమే కదా? అందుకే ఇక్కడ అలాంటి బెస్ట్ స్కీం గురించి వివరాలు అందించాము. ఈ స్కీమ్ లో మీరు రూ. 500000 పెట్టుబడి పెడితే రూ.15 లక్షల పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం .
Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
Gujarat lion viral video: రైల్వే ట్రాక్ మీదకు సింహం వచ్చింది. దీంతో అక్కడున్న ట్రాక్ మెన్ చేతిలో కర్రను పట్టుకుని అదేదో.. ఆవునో.. మేకనో తోలినట్లు సింహన్ని దూరంగా తోలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
chameleon doing pushups: జిమ్ లోకి రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అవి రెండు కూడా వర్కౌట్స్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే నేడు తులం బంగారం ధర భారీగా పెరిగింది. అయితే వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2025: వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే బంగారం పై మూడు శాతం జీఎస్టీని ఒకటి శాతానికి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
NPS Vatsalya Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ పిల్లల పేరిట ఓ చక్కని స్కీంను ప్రవేశపెట్టింది. దాని పేరే ఎన్పీఎస్ వాత్సల్య పథకం. ఈ స్కీం ప్రకారం మీరు కనిష్ట మొత్తంలో వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా 11 కోట్ల రూపాయల భారీ మొత్తం మీ పిల్లల పేరు మీద జమ అవుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు బాడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గాను 80వేల రూపాయలు పలుకుతుంది. బంగారు ధరలు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నేడు జనవరి 9వ తేదీ గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.