Cbi Notice To Trs Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కేసులో విచారణకై సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత..ఈ విచారణను ఎదుర్కొనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.
Cbi Notices To Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్కు రంగం సిద్ధమైందా..? బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేశాయా..? విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి..?
Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఏ క్షణమైనా కవితకు సీబీఐ,ఈడీ నోటీసులు రావొచ్చని.. ఆమె ఆరెస్ట్ తప్పదనే చర్చ సాగుతోంది.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏ క్షణమైనా ఆమెకు ఈడీ నోటీసులు రావొచ్చని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేర్చారు. పూర్తి వివరాలు కోసం వీడియోపై క్లిక్ చేయండి.
MLC Kavitha Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలు ఇప్పుడు నిజం కాబోతోన్నాయి. ఈ కేసులో కవిత పేరు ఈడీ అటాచ్ చేసింది. అమిత్ ఆరోరా రిపోర్ట్లో కవిత పేరుని ఈడి చేర్చింది.
Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ బయటపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్ని కలవరపెడుతోంది. కవిత పేరుండటమే దీనికి కారణం.
MLC Kavitha Vs YS Sharmila: ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. షర్మిలను బీజేపీ కోవర్డు అంటూ కవిత ఆరోపణలు గుప్పించారు.
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకు ఓ లీడర్ గానీ..ఓ ఐడియాలజీ గానీ లేనందునే పెద్ద నేతల్ని ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కథ నడిపారని సీబీఐ విచారణలో తేలింది. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించడం కలకలం రేపింది. తనపై వచ్చిన ఆరోపణలను కవిత ఖండించినా.. బీజేపీ నేతలు మాత్రం ఆమె టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ ఢిల్లీ డివ్యూటీ సీఎం సిసోడియా, రామచంద్ర పిళ్లైని కలిపి ప్రశ్నించనుంది సీబీఐ.ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్రావు అరెస్టుతో హైదరాబాద్లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Dehi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు
MLC Kavitha: లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో సీఎంకేసీఆర్ కూడా అసహనంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పలు సమావేశాల్లో కవిత కనిపించలేదు.ఈ సమయంలో కీలక పరిణామం జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆమె ఉన్నారు
Boinpally Abhishek Rao Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా బోయినపల్లి అశోక్ రావు అరెస్ట్ తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి.అయితే ఈ అరెస్ట్ తరువాత ఎవరి అరెస్ట్ ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ కుంభకోణంలో కవిత పేరు మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Delhi Liquor Scam: ఇండోస్పిరిట్ అకౌంట్ నుండి 3.85 కోట్ల రూపాయలు అభిషేక్ బోయిన్పల్లి ఖాతాలో చేరాయని సిబిఐ ఆరోపించింది. ఈ నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని కోర్టుకు తెలిపింది.అభిషేక్ కు 5 రోజుల కస్టడీ కోరింది సీబీఐ. అయితే మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.