Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్ జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
YS Jagan Residence: నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
TDP Leaders Tries To Attack On YS Jagan Residence: తమ నాయకుడి పుట్టినరోజును అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద హల్చల్ చేశారు. మాజీ సీఎం నివాసంపై దాడి చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
RAJINI VIDADALA: గుంటూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా..! సొంత నియోజవర్గానికి ఆ మాజీమంత్రి రావడాన్ని ఎమ్మెల్సీ తట్టుకోలేకపోతున్నారా..! ఇన్నాళ్లు నియోజకవర్గంలో తనకు ఎదురులేదని భావించిన ఎమ్మెల్సీకి ఆ ఇంచార్జ్ చుక్కలు చూపిస్తున్నారా..! ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఆధిపత్య పోరు సాగుతోంది..!
YS Jagan Proud To Be Father After His Daughter YS Varsha Reddy Takes Degree: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో ఒక సంతోషకర పరిణామం జరిగింది. అతడి కుమార్తె వైఎస్ వర్షా రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసింది. తన కుమార్తె అత్యుత్తమ ప్రతిభతో మాస్టర్స్ పూర్తి చేయడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశాడు. తన కుమార్తెకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్టు వైరల్గా మారింది.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్లో మార్పు వచ్చిందా..నియోజకవర్గాల సమీక్షలో ఆయన మాటలు వింటే అదే అన్పిస్తోంది. ఇక నుంచి కార్యకర్తలే శిరోధార్యమంటున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్కంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nagababu In AP Cabinet: నాగబాబు త్వరలో మంత్రి కావడం గ్యారంటీ. పరిస్థితులు చూస్తే ఇప్పటి కిపుడే అది సాధ్యం కాకపోవచ్చు. ముందుగా ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆరు నెలల్లో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత ఏపీ క్యాబినేట్ మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయిని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
Pawan Kalyan Warns To YS Jagan On MPDO Attack: ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
Ambati Rambabu Viral Tweet Pushpa 2 Sofa Scene: కీలక పరిణామాల వేళ వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనని ట్వీట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై అనే సమాచారం జరిగింది. ఈ ట్వీట్ వైరల్గా మారింది.
YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
Perni Nani Look Out: వైయస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
YS Jagan Supports Amit Shah Derogatory Words: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతు తెలిపినట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ చేసిన పోస్టు సంచలనంగా మారింది.
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.