Attack On Sri Ram Mandir In Sircilla: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆందోళన చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Attack On Sri Ram Mandir Vandalised Lord Sri Ram Idol: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో మరోసారి అన్యమత ప్రచారం జరుగుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారు కొలవైన చోటే మత మార్పిడులు జరుగుతున్నాయని హిందూ మత సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.