పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly elections) వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ దిలీప్ ఘోష్ (BJP Bengal president Dilip Ghosh) మమతా మద్దతు దారులను (TMC cadres) హెచ్చరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాప్తి సమయంలో ఛాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పదుల సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు, వేలాది బీజేపీ కార్యకర్తలు హాజరవుతూ కోవిడ్19 నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
CoronaVirus In India | ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు.
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విధిస్తున్న లాక్డౌన్ నియమాలను తాము పాటించలేమని, మీరు ఏం చేస్తారో చూస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు.
కోల్కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేత దశలవారీగా మినహాయింపుజేయాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మే 4 తర్వాత రెండు వారాలకు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వైరస్ను కట్టడి చేయాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే తమ ముందున్న ఏకైక పరిష్కారం అని భావిస్తున్న ప్రభుత్వాలు.. కేంద్రం నుంచి లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకముందే తామే సొంత నిర్ణయం తీసుకుంటున్నాయి.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ తర్వాతి లక్ష్యం ఆ రెండు రాష్ట్రాలు. ఇందుకోసం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనే పీకే శ్రీకారం చుట్టారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీ అంశాలపై చర్చించేందుకు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి గైర్హాజయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.