తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారని జరుగుతున్నా నేపథ్యంలో 10 శాతానికి పైగా కరోనా కేసులు నమోదైన క్రమంలో నైట్ కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డి.శ్రీనివాసరావు తెలిపారు.
Rapido Advt: టాలీవుడ్ స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ చుట్టూ వివాదం చుట్టుకుంది. ర్యాపిడో వర్సెస్ తెలంగాణ ఆర్టీసీ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం..
Movie Ticket Price: సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు వీలుగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక్కో టికెట్టుపై రూ.50 పెంచేందుకు అనుమతినిస్తూ.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Court contempt notices to MLC Venkatramireddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. సిద్దిపేట కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
Telangana high court CJ: హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అందంగా ఉంటుందని చెప్తే విన్నానని... కానీ అక్కడికి వెళ్లాక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ పేర్కొన్నారు.
YS Jagan illegal assets case: సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు (Telangana High court) సీరియస్గా స్పందించింది. జగన్ తరుపు న్యాయవాది చేసిన అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Drunk Driving Vehicle Seizure: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు పేర్కొంది. అలాగే మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దన్న న్యాయస్థానం.. మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే.. అతడికి వాహనాన్ని అప్పగించాలని తెలిపింది.
Telangana high court on drunken drives: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఎవరైనా వాహనదారులు మద్యం తాగినట్టు గుర్తిస్తే... ఎట్టిపరిస్థితుల్లోనూ వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది.
Siddipet collector comments on paddy seeds sale: రైతులకు వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ఇది రైతులకు వ్యతిరేక నిర్ణయం అయినందున దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది.
తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.
Supreme Court collegium recommends new chief justices : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు.
TS Govt to File Petition on Vinayaka Nimajjanam: దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Telangana High court on Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని హై కోర్టు స్పష్టంచేసింది.
Telangana High court slams Telangana govt: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
రేపటి నుండి తెలంగాణాలో ప్రారంభం కానున్నస్కూల్స్ రీఓపెన్ పై హై కోర్టు స్టే విధించింది. . ప్రైవేట్ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగనుంది.
Telangana High Court: దళిత బందు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటీషన్పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. జాబితా ప్రకారమే విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.
PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడే దళిత బంధు పథకం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ఈ పిల్ దాఖలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.