Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Telangana Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమౌతోంది. మూడోసారి హ్యాట్రిక్ కొడతామని భావించిన బీఆర్ఎస్ పార్టీకు షాక్ తగిలింది. అంతా బాగుందని బావించినా బీఆర్ఎస్ ఎందుకు ఓడింది..ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలతో ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owisi : హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్తో గ్యాప్ వచ్చిందా?బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆదిలాబాద్ సభలో కేసీఆర్ను ఓవైసీ టార్గెట్ చేశాడు.
Asaduddin Owisi : ప్రతీ విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్తో తమను పోల్చి చూడటం తగదని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ. తమ దేశభక్తిపై అనుమానం అక్కర్లేదని అన్నాడు. తమను అవమానించేలా మీడియాపై వస్తోన్న వార్తలపై ఓవైసీ మండిపడ్డాడు.
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Bainsa Bandh updates:గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ.. భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భైంసాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దుకాణాల యాజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.