Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్పడనుంది.
Tirupati news: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి ఒక లేఖను రాశారు. దీనిపై టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
Ttd board on non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది హిందువేతర ఉద్యోగుల్ని బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Janhvi Kapoor latest news: కొన్ని రోజుల క్రితం జాన్వీకపూర్ పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ అవుతానని, ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె అన్నంత పనిచేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Janhvi Kapoor interesting comments: దేవర బ్యూటీ జాన్వీకపూర్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కరణ్ జోహార్ షోలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
No Token s For Devotees In Tirumala తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, వీరికి మూడు నెలల ముందుగానే టోకెన్లు లేదా ప్రత్యేక కౌంటర్లలో టైమ్ స్లాటెడ్ టోకెన్స్ ఇస్తారు. వీరికి బంపర్ గుడ్ న్యూస్. మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనాన్ని పరిశీలించనున్నారు.
Tirumala road accident: తిరుమలలో ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Tirumala Donor Fire After Vaikunta Dwaram Flower Decoration Collapse: తిరుమల ఆలయంలో మరో వివాదం చెలరేగింది. వైకుంఠ ద్వార దర్శనానికి రూ.కోట్లు కుమ్మరించి అలంకరణ ఏర్పాట్లు చేస్తే వాటిని తొలగించారని ఓ దాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీపై మండిపడ్డారు.
Tirumala Darshan And Arjith Seva Tickets April Quota Released: వేసవి సెలవుల్లో తిరుమలను దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఏప్రిల్ కోటా తిరుమలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీలు వచ్చేశాయి. పిల్లలతోపాటు కుటుంబసమేతంగా తిరుమలను దర్శించుకునే భక్తులు త్వరపడండి.
Fir on bala krishna fans: డాకు మహారాజ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కొంత మంది అభిమానులు చూపించిన అత్యుత్సాహం.. ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఐదుగురిపై కేసుల్ని నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Manchu Vishnu in news: మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని అనాథ శ్రమంలో నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఈ విషయం గురించి మరో షాకింగ్ నిజాన్ని తాజాగా వెల్లడించారు.
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.