పరకాలలో కొండా సురేఖ ఓటమి: ప్రజలు ప్రలోభాగాలకు గురయ్యారని కామెంట్

                  

Last Updated : Dec 11, 2018, 12:05 PM IST
పరకాలలో కొండా సురేఖ ఓటమి: ప్రజలు ప్రలోభాగాలకు గురయ్యారని కామెంట్

పరకాలలో కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి గెలుపు సాధించారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కు మళ్లీ పట్టగట్టడం బాధాకరమన్నారు. అప్పుల తెలంగాణ మార్చిన తెలంగాణ ప్రజలకు ఆయన్నే నమ్మడం శోచనీయమన్నారు. ఈ ఎన్నికల్లో  ప్రజలు ప్రలోభాగాలకు గురయ్యారని కొండా సురేఖ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ గెలుచిన ఈ రోజును .. ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా భావిస్తున్నామని కొండా సురేఖ పేర్కొన్నారు

 

Trending News