Atchtapuram Pharma unit explosion: అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటన దేశంలో తీవ్ర విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రధాని మోదీ సైతం తన సంతాపం వ్యక్తం చేశారు.
PM Modi speech: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరువాడ, పల్లెపట్నం అని తేడాలేకుండా ప్రతి చోట్ల కూడా జాతీయ జెండాలను ఎగుర వేశారు. మనదేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.
Independence day 2024: దేశ వ్యాప్తంగా 78 వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానిమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన వేసుకున్న తలపాగ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Independence day 2024: ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
Deputy cm Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏనుగులను మన చరిత్రలో భాగమని, వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.
PM Kisan: రైతుల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా రైతులు ఎదిగేందుకు పలు రకాల స్కీములను రూపొందిస్తూ వారికి ఆసరగా నిలుస్తోంది. ఇప్పటికే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
Rss Praises modi: పీఎం మోదీపై ఆర్ఎస్ఎస్ ప్రశంసలు కురిపించింది. గత 58 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
Jammu and kashmir: ప్రధాని నరేంద్రమోదీ ఈసారి యోగా వేడుకలను జమ్ములో నిర్వహించనున్నారు. ఈ ఏడాది యోగా డే ను 'యువత మనసు, శరీరంపై యోగా ప్రభావం' అనే థీమ్ తో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.