Who Is Parvesh Sahib Verma: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చేతిలో ఆమ్ అడ్మిట్ పార్టీ (AAP) ఓడిపోయింది. అయితే ఈ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పర్వేష్ సాహిబ్ వర్మ ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్గా మారిన పర్వేష్ వర్మ గురించి అందరూ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించిన పూర్తి వివరాలు ఇవే..
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Election Results 2025: 2025 భారతీయ జనతా పార్టీకి మంచి బూస్టప్ అందించాయి. ముఖ్యంగా గత 27 యేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎట్టకేలకు బీజేపీ వశం అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలు అయ్యారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.మరోవైపు బీజేపీ 50 స్థానాల్లో లీడ్ లో ఉంది. అందులో 20 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Assembly Election Results 2025: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ జెండా ఎగరేయబోతుంది. మరోవైపు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు ఔట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేసాయి.
Delhi Election 2025 Results: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రచారం సూపర్ హిట్ అయిందని తెలుస్తోంది.
Delhi Election Results 2025: ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే.. బీజేపీ దాదాపు 27 యేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
NEET UG 2025: నీట్ విద్యార్ధులకు కీలకమైన అప్డేట్. నీట్ యూజీ 2025 నోటిఫికేషన్ వెలువడింది. వైద్య విద్యలో అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్ 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం.
Delhi Election Results 2025 Live: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ చెప్పిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చాచి కొట్టారు. దాదాపు పదేళ్ల బూటకపు హామిలతో విసిగిపోయిన ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టం కట్టారు. ఏకంగా న్యూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వెనకంజలో ఉంది.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది. మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Pm Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై అప్డేట్ వచ్చింది. రైతులు 19వ విడుత పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిలో మూడు విడుతల్లో పీఎం కిసాన్ రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 కేంద్రం రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా అందజేస్తుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్ నిధులు విడుదల అయ్యాయి.
Two Days Bank Holiday Know Why And When: బ్యాంకులకు అనూహ్యంగా రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. ఈనెలలో వారాంతపుతోపాటు స్థానికంగా పలు పండుగల నేపథ్యంలో పండుగలు ప్రకటించగా క్యాలెండర్లో ప్రకటించని రెండు సెలవులు వచ్చాయి. బ్యాంకు ఖాతాదారులు కూడా ఎందుకు..? ఎప్పుడో తెలుసుకోండి.
PF Pension Hike News: కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్న్యూస్లను ప్రకటిస్తోంది. ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు కేంద్రం బంపర్ న్యూస్ ప్రకటించగా.. ఇవాళ లోన్లు చెల్లించే వారికి ఆర్బీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కూడా తీపికబురు అందనుంది. జీతం, పెన్షన్ రెండింటిలోనూ భారీ పెంపుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది.
Pregnant Woman Thrown Out From Moving Train: రైలులో వాష్రూమ్కు వెళ్లిన గర్భిణిని లైంగికంగా వేధించిన ఓ కామాంధుడు అనంతరం కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. పట్టాల పక్కన పడిన గర్భిణి తీవ్ర గాయాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Pregnant Woman Thrown Out From Moving Train In Tamil Nadu: వాష్రూమ్కు వెళ్లిన గర్భిణిని లైంగిక వేధించిన కామాంధుడు.. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. కిందపడిన గర్భిణి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనిపై భక్తులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.