Pm Kisan Yojana Eligibility Check: ఏవైనా ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే తగిన ధృవపత్రాలను అందించాలి. లేకపోతే మీరు ఎలాంటి పథకాలకు అర్హత సాధించలేరు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారా? ఇలా చెక్ చేసుకోండి.
IT Notices: వేతన జీవులు, ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్య గమనిక. మీరు ఈ లావాదేవీలు చేస్తుంటే ఇన్కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ కాగలవు. అందుకే నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి మరి. ఆ వివరాలు మీ కోసం.
Bjp govt imposed president rule in manipur: మణిపూర్ లో కొన్నేళ్లుగా జాతుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు.
BMRCL Reduced Up To 30 Percent On New Fare Hike: మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. మెట్రో ధరలను 30 శాతం మేర తగ్గిస్తూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో ప్రయాణికులకు కొంత భారం తగ్గనుంది. అయితే పెంచిన 50 శాతంలో 30 శాతం తగ్గించగా.. 20 శాతం ధరలు అమల్లోకి రానున్నాయి.
RBI Cancelled Bank Holiday On March 31st Of Ramadan: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. క్యాలెండర్లో ప్రకటించిన సెలవును అనూహ్యంగా ఆర్బీఐ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏం జరిగింది? ఎందుకు సెలవు రద్దు చేశారనేది తెలుసుకుందాం.
Public Holidays 2025: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్న్యూస్. వరుసగా రెండ్రోజులు పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం.
Zero Interest Loan: దేశంలోని మహిళలకు గుడ్న్యూస్. ఎలాంటి వడ్డీ లేకుండా ఏకంగా 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్పతి దీదీ యోజనలో సాధ్యం. ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటనే వివరాలు తెలుసుకుందాం.
Election Survey 2025: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి 10 నెలలు కావస్తోంది. ఈ క్రమంలో ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలో రానుందో ఆ సర్వే తేల్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chiru Legacy Comments: తెరపై, వేదికలపై ఎన్నెన్ని మాటలు చెప్పినా ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఇంకా ఆడ-మగ అంతరం ఉండనే ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఆడపిల్లలు వద్దు..మగ పిల్లోడు కావాలని సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
36 Banned Chinese Apps Now Available: భారత భద్రత నేపథ్యంలో బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్ తాజాగా మళ్లీ భారత్లోకి రీఎంట్రీ ఇచ్చాయి. ఇవి ప్రస్తుతం ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్నాయి. 2020 సంవత్సరంలో ఈ యాప్లను భారత్ నిషేధించింది. తాజాగా భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగవ్వడంతో మళ్లీ ఈ యాప్స్ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 36 చైనీస్ యాప్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.
BSNL 13 Months Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వం రంగ టెలికాం కంపెనీ. ఇది ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తూ కళ్లు చెదిరే రీఛార్జీ ప్యాక్లను అతి తక్కువ ధరలోనే పరిచయం చేస్తోంది. 30 రోజుల ప్లాన్ నుంచి 395 రోజుల ప్లాన్లను వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్లను అందిస్తోంది.
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
Dumbbells hung from private parts: కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొంత మంది సీనియర్ లు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడులు చేశారు. వారిని నగ్నంగా కాలేజీల్లో నిలబెట్టారు.
Acharya Satyendra das: అయోధ్య రామ్ లల్లా ఆలయం ప్రధాన పూజారీ కన్నుమూశారు. ఆయన కొన్నిరోజులుగా లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ కు గురై రాముడిలో ఐక్యం అయ్యారు.
Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్రాజ్ ను... నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.